Hyderabad, జూలై 21 -- ప్రతి సంవత్సరం ఆషాడ మాసం కృష్ణపక్షం వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటాము. ఆ రోజు విష్ణు మూర్తిని ఆరాధిస్తే మనసులో కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. విష్ణు యోగ నిద్రలోకి వెళ్ల... Read More
భారతదేశం, జూలై 21 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జులై 21వ తేదీ ఎపిసోడ్ లో ఎంగేజ్మెంట్ నుంచి తప్పించుకునేందుకు జ్యోత్స్న ఇంటి నుంచి పారిపోతుంది. పెళ్లి కూతురు మిస్సింగ్ అనే న్యూస్ విని జ్యోత్స్న ఇంత ట్... Read More
Hyderabad, జూలై 21 -- మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'సయ్యారా' మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. మూడు రోజుల్లోనే 'సయ్యారా' ప్రపంచవ్యాప... Read More
Hyderabad, జూలై 21 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కల్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రమ... Read More
భారతదేశం, జూలై 21 -- సీపీఐ(ఎం) వ్యవస్థాపక తరంలో బతికి ఉన్న తక్కువ మంది వ్యక్తుల్లో ఒకరైన కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్(101) కన్నుమూశారు. గత నెల 23వ తేదీన గుండెపోటుతో తిరువనంతపురంలోని ఓ ప్రై... Read More
భారతదేశం, జూలై 21 -- అమరావతి: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇది శుభవార్త. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఏపీ ఈఏపీ... Read More
భారతదేశం, జూలై 21 -- కృత్రిమ స్వీటెనర్లు ఆరోగ్యానికి సురక్షితమైనవా? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునేవారు చక్కెర బదులుగా వీటిని తరచుగా వాడుతుంటారు. అయితే, ... Read More
భారతదేశం, జూలై 21 -- బ్యాంకు పనుల కోసం తిరిగే వారికి అలర్ట్! తెలంగాణలో నేడు, జులై 21 అన్ని బ్యాంకులకు సెలవు. బోనాల నేపథ్యంలో జులై 21ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం ఇందుకు కారణం. ఈ రోజు బ్యాంకులత... Read More
భారతదేశం, జూలై 21 -- సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, రామ్ చరణ్, కంగనా రనౌత్, షాహిద్ కపూర్ వంటి స్టార్ల సినిమాలు 2025లో థియేటర్లకు వచ్చాయి. కానీ ఇవి ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే అనూహ్యంగా పెద... Read More
భారతదేశం, జూలై 21 -- న్యూఢిల్లీ: తెలంగాణలో చేపట్టిన కులగణన (Caste Census) అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 24న దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక... Read More