Exclusive

Publication

Byline

ఈరోజే కామిక ఏకాదశి.. ఈ మంత్రాలను పఠిస్తే కెరీర్‌లో పురోగతి ఉంటుంది, విష్ణువు అనుగ్రహంతో సమస్యలన్నీ తీరిపోతాయి!

Hyderabad, జూలై 21 -- ప్రతి సంవత్సరం ఆషాడ మాసం కృష్ణపక్షం వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటాము. ఆ రోజు విష్ణు మూర్తిని ఆరాధిస్తే మనసులో కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. విష్ణు యోగ నిద్రలోకి వెళ్ల... Read More


కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న ఎస్కేప్ ప్లాన్ కు కార్తీక్ చెక్..కార్లో మరదలితో సరసాలు..కాళ్లు పట్టుకోవడమే దిక్కు

భారతదేశం, జూలై 21 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జులై 21వ తేదీ ఎపిసోడ్ లో ఎంగేజ్మెంట్ నుంచి తప్పించుకునేందుకు జ్యోత్స్న ఇంటి నుంచి పారిపోతుంది. పెళ్లి కూతురు మిస్సింగ్ అనే న్యూస్ విని జ్యోత్స్న ఇంత ట్... Read More


మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకుపైగా.. అసలు స్టార్లే లేని సినిమా.. బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది

Hyderabad, జూలై 21 -- మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'సయ్యారా' మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. మూడు రోజుల్లోనే 'సయ్యారా' ప్రపంచవ్యాప... Read More


మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ.. ఇండియానా జోన్స్‌ల హరి హర వీరమల్లును తీశాడు.. నిర్మాత ఏఎం రత్నం కామెంట్స్

Hyderabad, జూలై 21 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కల్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రమ... Read More


కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్(101) ఇకలేరు!

భారతదేశం, జూలై 21 -- సీపీఐ(ఎం) వ్యవస్థాపక తరంలో బతికి ఉన్న తక్కువ మంది వ్యక్తుల్లో ఒకరైన కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్(101) కన్నుమూశారు. గత నెల 23వ తేదీన గుండెపోటుతో తిరువనంతపురంలోని ఓ ప్రై... Read More


ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2025: రేపు మొదటి విడత సీట్ల కేటాయింపు విడుదల

భారతదేశం, జూలై 21 -- అమరావతి: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇది శుభవార్త. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఏపీ ఈఏపీ... Read More


కృత్రిమ స్వీటెనర్లు సురక్షితం కాదా? స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందంటున్న కొత్త అధ్యయనం

భారతదేశం, జూలై 21 -- కృత్రిమ స్వీటెనర్లు ఆరోగ్యానికి సురక్షితమైనవా? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునేవారు చక్కెర బదులుగా వీటిని తరచుగా వాడుతుంటారు. అయితే, ... Read More


అలర్ట్​! తెలంగాణలో నేడు బ్యాంకులకు సెలవు- ఇదీ కారణం..

భారతదేశం, జూలై 21 -- బ్యాంకు పనుల కోసం తిరిగే వారికి అలర్ట్​! తెలంగాణలో నేడు, జులై 21 అన్ని బ్యాంకులకు సెలవు. బోనాల నేపథ్యంలో జులై 21ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం ఇందుకు కారణం. ఈ రోజు బ్యాంకులత... Read More


2025లో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏదో తెలుసా? ఈ ఓటీటీలో చూడొచ్చు.. సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ ప్లేస్

భారతదేశం, జూలై 21 -- సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, రామ్ చరణ్, కంగనా రనౌత్, షాహిద్ కపూర్ వంటి స్టార్ల సినిమాలు 2025లో థియేటర్లకు వచ్చాయి. కానీ ఇవి ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే అనూహ్యంగా పెద... Read More


కులగణనపై 24న ఢిల్లీలో హైకమాండ్‌తో చర్చించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భారతదేశం, జూలై 21 -- న్యూఢిల్లీ: తెలంగాణలో చేపట్టిన కులగణన (Caste Census) అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 24న దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక... Read More